May 7, 2020, 12:25 PM IST
విశాఖపట్నం ఆరిలోవ అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విశాఖ ఎల్జీ విషవాయువు బాధితులను మంత్రి అవంతి శ్రీనివాస్ పరామర్శించారు. వారికి ఎలాంటి చికిత్స అందిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు.