ఈ గుర్రాన్ని చూసి నేర్చుకోండి..కరోనాపై ప్యాపిలీ పోలీసులు...

Mar 31, 2020, 12:12 PM IST

కర్నూలు పోలీసులు వినూత్నపద్ధతిలో కరోనాప్రచారం చేస్తున్నారు. గుర్రం మీద కరోనా బొమ్మలు వేసి ప్యాపిలీలో వీధివీధీ తిరుగుతూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. లాక్ డౌన్ వల్ల పనులు లేక పస్తులుంటున్నవారికోసం ఆహారఏర్పాట్లు కూడా చేసినట్టు ప్యాపిలి ఎస్ఐ మారుతి శంకర్ తెలిపారు.