Jan 17, 2020, 5:21 PM IST
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా విషయంలో ఏపీ సీఎం జగన్కు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. నీ డ్యాన్సులేవో నువ్వేసుకోవచ్చు గదా..ఇట్ల పార్టీలు మారి ప్రజల్ని మభ్యపెట్టడం ఎందుకూ అంటూ చురకలేశారు. నేనంటే ఎలక్షన్స్ కి మూన్నెళ్ల ముందొచ్చా, నువ్వు 2008 నుండి రాజకీయాల్లో ఉన్నావ్ కదా నువ్వేం చేశావ్ అంటూ ప్రశ్నించారు.