కందుకూరు పోలీస్టేషన్లో కేఏ పాల్ ఫిర్యాదు... చంద్రబాబు రాజీనామాకు డిమాండ్

కందుకూరు పోలీస్టేషన్లో కేఏ పాల్ ఫిర్యాదు... చంద్రబాబు రాజీనామాకు డిమాండ్

Published : Dec 29, 2022, 04:21 PM IST

నెల్లూరు జిల్లా కందుకూరులో ఎనిమిది మంది మృతి, పలువురు గాయాలపాలయ్యేందుకు టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కారణమంటూ ప్రజాశాంతి పార్టి అధినేత కేఏ పాల్ ఆరోపించారు. 

నెల్లూరు జిల్లా కందుకూరులో ఎనిమిది మంది మృతి, పలువురు గాయాలపాలయ్యేందుకు టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కారణమంటూ ప్రజాశాంతి పార్టి అధినేత కేఏ పాల్ ఆరోపించారు. వెంటనే చంద్రబాబుపై ఎఫ్ఐఆర్ నమోదుచేసి చర్యలు తీసుకోవాలంటూ కందుకూరు పోలీస్ స్టేషన్లో పాల్ పిర్యాదు చేసారు. అలాగే ఈ దుర్ఘటనకు బాధ్యత వహిస్తూ చంద్రబాబు టిడిపికి రాజీనామా చేసి శాశ్వతంగా రాజకీయాలకు స్వస్తి పలకాలని కేఏ పాల్ డిమాండ్ చేసారు. 

54:22CM Chandrababu Naidu Annadata Sukhibhava PM KISAN: రైతులకు స్పాట్ లోనే డబ్బులు | Asianet News Telugu
07:21AP Food Commission Chairman: కచ్చితంగా ఫాలో అవ్వండి తప్పు చేయడానికి వీల్లేదు | Asianet News Telugu
03:07MP Rammohan Naidu Good News For Srikakulam | Railway Stations | Indian Railway | Asianet News Telugu
07:54Food Commission Chairman: సంతకాలు పెట్టి లంచాలకు వస్తున్నారా? | Chitha Vijay Prathap Reddy| Asianet
18:24Nara Lokesh Powerful Speech: ఇంగ్లీష్ లో స్పీచ్ అదరగొట్టినమంత్రి నారా లోకేష్ | Asianet News Telugu
19:54పెట్టుబడులను ఆకర్షించే దిశగా అధికారులకు Chandrababu దిశానిర్దేశం | Collectors | Asianet News Telugu
05:39బాలాజీ యదవ అని ఒకడు ఉండేవాడు నోరు జారిన రోజా | YCP Formation Day 2026 | Asianet News Telugu
09:49Chandrababu Collectors Meet:చివరికి ఆ3అక్షరాలే ఉంటాయి. పడి పడి నవ్విన చంద్రబాబు| Asianet News Telugu
04:12Formation Day: వైసీపీ 16ఏళ్లపండగ. తాడేపల్లిలో జగన్‌ను చుట్టుముట్టిన కార్యకర్తలు| Asianet News Telugu
04:42YSRCP: వైసీపీ ఆవిర్భావ దినోత్సవం డ్రమ్స్‌తో దుమ్ము రేపేలా వేడుకలు | Asianet News Telugu