Jan 14, 2020, 1:25 PM IST
జనసేన అధినేత పవన్కల్యాణ్ విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు.విశాఖ విమానాశ్రయం నుంచి నేరుగా కాకినాడ వెళ్తారు. ఆదివారం కాకినాడలో వైకాపా, జనసేన నాయకుల మధ్య జరిగిన గొడవలో గాయాలపాలైన జనసేన నాయకులు, కార్యకర్తలను పరామర్శిస్తారు.