కానిస్టేబుల్ రాత పరీక్షలో మరో 5 మార్కులు కలపాలంటూ అభ్యర్థుల ఆందోళన..

కానిస్టేబుల్ రాత పరీక్షలో మరో 5 మార్కులు కలపాలంటూ అభ్యర్థుల ఆందోళన..

Published : Feb 11, 2023, 11:42 AM IST

తాడేపల్లి : కానిస్టేబుల్ రాత పరీక్షలో ఫెయిల్ అయిన అభ్యర్థులకు మరో 5 మార్కులు అదనంగా కలపాలని కోరుతూ సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడికి యత్నించారు. 

తాడేపల్లి : కానిస్టేబుల్ రాత పరీక్షలో ఫెయిల్ అయిన అభ్యర్థులకు మరో 5 మార్కులు అదనంగా కలపాలని కోరుతూ సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడికి యత్నించారు. ఈ ముట్టడితో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా.. సీఎం ఇంటికి వెళ్ళు రహదారులన్నీ తమ ఆధీనంలోకి తీసుకొని భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పలువురు యువకుల్ని అదుపులో తీసుకొని స్టేషన్ కి తరలించారు పోలీసులు.

02:08లోకేష్ వల్లే విశాఖకు గూగుల్: CM Nara Chandrababu Naidu Speech | Asianet News Telugu
46:21కుట్రలకు కుతంత్రాలకు కాలం చెల్లింది సీఎం చంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్ | TDP New Executive Committee
37:25CM Chandrababu Speech: అప్పగించిన పదవిని బాధ్యతతో నిర్వహించండి: సీఎం చంద్రబాబు | TDP New Committee
03:16టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్ ప్రమాణం TDP New Executive Committee Swearing-In Ceremony
34:16Sajjala Ramakrishna Reddy: కావాలని సంక్షోభాన్ని సృష్టించారు కూటమి పై సజ్జల కామెంట్స్| Asianet Telugu
07:01Perni Nani Comments: బుడబుక్కల ఎమ్మెల్యేలు వెంట్రుకతో సమానం: పేర్ని నాని | Asianet News Telugu
08:47Meenakshi Kalyanam Festival: కన్నులపండుగలా మధురైమీనాక్షి అమ్మవారికళ్యాణమహోత్సవం| Asianet News Telugu
03:40ఎక్కడికివెళ్లినా NOPETROL STOCK బోర్డులే | కూటమి పై Devineni Avinash Comments | Asianet News Telugu
03:40సింహాద్రప్పన్న సన్నిధిలో Chandrababu, Ashwini Vaishnav | Simhachalam Temple | Asianet News Telugu
13:03Nara Lokesh Speech: ఇంతకముందు ఒక లెక్క ఇప్పటినుంచి ఒక లెక్క: లోకేష్ | Google Cloud India AI Hub