కానిస్టేబుల్ రాత పరీక్షలో మరో 5 మార్కులు కలపాలంటూ అభ్యర్థుల ఆందోళన..

కానిస్టేబుల్ రాత పరీక్షలో మరో 5 మార్కులు కలపాలంటూ అభ్యర్థుల ఆందోళన..

Published : Feb 11, 2023, 11:42 AM IST

తాడేపల్లి : కానిస్టేబుల్ రాత పరీక్షలో ఫెయిల్ అయిన అభ్యర్థులకు మరో 5 మార్కులు అదనంగా కలపాలని కోరుతూ సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడికి యత్నించారు. 

తాడేపల్లి : కానిస్టేబుల్ రాత పరీక్షలో ఫెయిల్ అయిన అభ్యర్థులకు మరో 5 మార్కులు అదనంగా కలపాలని కోరుతూ సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడికి యత్నించారు. ఈ ముట్టడితో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా.. సీఎం ఇంటికి వెళ్ళు రహదారులన్నీ తమ ఆధీనంలోకి తీసుకొని భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పలువురు యువకుల్ని అదుపులో తీసుకొని స్టేషన్ కి తరలించారు పోలీసులు.

06:37Jana Sena 13th Formation Day: వినూత్నంగా జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు| Asianet News Telugu
18:50AP Food Commission Chairman: ఉప్మాలో పురుగులు ఫిర్యాదు చేసిన పేరెంట్స్| Asianet News Telugu
11:01Pawan Kalyan Super Speech: మీచేతఅప్పుడే జేజేలు కొట్టించుకుంటా | Janasena Party | Asianet News Telugu
06:56Chandra Sekhar Pemmasani About Komati Jayaram Representative for North America | Asianet News Telugu
02:55Former CJI NV Ramana Comments:ఇటువంటి కార్యకర్తలను గుర్తిస్తే పార్టీ బలపడుతుంది| Asianet News Telugu
24:47మంత్రి నారా లోకేష్ మాటలకు మెటా సంస్థ ఫిదా | WhatsApp Citizen Engagement Forum | Asianet News Telugu
14:55CM Chandrababu Speech: ఇల్లు లేనివారికి సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ | Houses | Asianet News Telugu
18:23ఆ ఒక్క పనిచేయండి: రైతులకు చంద్రబాబు రిక్వెస్ట్ | PM Kisan- Annadata Sukhibhava | Asianet News Telugu
03:26మచిలీపట్నంలో ఉద్రిక్తతలు: సెక్షన్ 30పై పోలీసులను నిలదీసిన Perni Nani | Asianet News Telugu
13:24యుద్ధంపై చంద్రబాబు రియాక్షన్.. రైతులకు బంపరాఫర్ | CM Chandrababu Naidu | Asianet News Telugu