కానిస్టేబుల్ రాత పరీక్షలో మరో 5 మార్కులు కలపాలంటూ అభ్యర్థుల ఆందోళన..

కానిస్టేబుల్ రాత పరీక్షలో మరో 5 మార్కులు కలపాలంటూ అభ్యర్థుల ఆందోళన..

Published : Feb 11, 2023, 11:42 AM IST

తాడేపల్లి : కానిస్టేబుల్ రాత పరీక్షలో ఫెయిల్ అయిన అభ్యర్థులకు మరో 5 మార్కులు అదనంగా కలపాలని కోరుతూ సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడికి యత్నించారు. 

తాడేపల్లి : కానిస్టేబుల్ రాత పరీక్షలో ఫెయిల్ అయిన అభ్యర్థులకు మరో 5 మార్కులు అదనంగా కలపాలని కోరుతూ సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడికి యత్నించారు. ఈ ముట్టడితో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా.. సీఎం ఇంటికి వెళ్ళు రహదారులన్నీ తమ ఆధీనంలోకి తీసుకొని భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పలువురు యువకుల్ని అదుపులో తీసుకొని స్టేషన్ కి తరలించారు పోలీసులు.

06:42AP Food Commission Chairman: అధికారులకు చుక్కలు చూపించిన ఫుడ్ కమీషన్ చైర్మన్| Asianet News Telugu
04:01Ayodhya Temple: కొత్త సంవత్సరం సందర్బంగా అయోధ్యలో పోటెత్తిన భక్తులు | Asianet News Telugu
08:44New Year Celebrations: కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలిపిన రామ్మోహన్ నాయుడు | Asianet News Telugu
04:05వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నసూర్యకుమార్ యాదవ్ దంపతులు | Asianet News Telugu
02:53Tirumala New Year: తిరుమలలో న్యూ ఇయర్ వేడుకలు ఆలయం ముందు అద్భుత దృశ్యాలు| Asianet News Telugu
30:35Varudu Kalyani: ఆవకాయ ఫెస్టివల్ కి డబ్బులుంటాయి.. ఆడబిడ్డ నిధికి డబ్బులుండవా? | Asianet News Telugu
04:37Nellore Sp Ajitha Vejendla: వాటిని నమ్మొద్దు.. వాళ్ళే ఎక్కువ మోసపోతున్నారు | Asianet News Telugu
18:54Vizag Police Commissioner: తాగి రోడ్డెక్కితే జైలుకే విశాఖ పోలీస్ హెచ్చరిక | Asianet News Telugu
12:09Dwadasi Chakra Snanam in Tirumala: ద్వాదశి సందర్బంగా తిరుమలలో చక్రస్నానం | Asianet News Telugu
03:27Ganta Srinivasa Rao Pressmeet: సింహాచలం ప్రసాద ఘటనపై గంటా శ్రీనివాసరావు ప్రెస్ మీట్| Asianet Telugu