కానిస్టేబుల్ రాత పరీక్షలో మరో 5 మార్కులు కలపాలంటూ అభ్యర్థుల ఆందోళన..

కానిస్టేబుల్ రాత పరీక్షలో మరో 5 మార్కులు కలపాలంటూ అభ్యర్థుల ఆందోళన..

Published : Feb 11, 2023, 11:42 AM IST

తాడేపల్లి : కానిస్టేబుల్ రాత పరీక్షలో ఫెయిల్ అయిన అభ్యర్థులకు మరో 5 మార్కులు అదనంగా కలపాలని కోరుతూ సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడికి యత్నించారు. 

తాడేపల్లి : కానిస్టేబుల్ రాత పరీక్షలో ఫెయిల్ అయిన అభ్యర్థులకు మరో 5 మార్కులు అదనంగా కలపాలని కోరుతూ సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడికి యత్నించారు. ఈ ముట్టడితో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా.. సీఎం ఇంటికి వెళ్ళు రహదారులన్నీ తమ ఆధీనంలోకి తీసుకొని భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పలువురు యువకుల్ని అదుపులో తీసుకొని స్టేషన్ కి తరలించారు పోలీసులు.

13:31సీఎం చంద్రబాబుకు జగన్ మాస్ వార్నింగ్ | YS Jagan Mass Warning to CM Chandrababu | Asianet News Telugu
18:35కాలువ అభివృద్ధిపై ఎప్పుడైనా బహిరంగ చర్చకు సిద్ధమన్న JC Prabhakar Reddy Open Challenge
06:03Tirumala Hanuman Idol Theft: తిరుమల హనుమాన్ విగ్రహం చోరీపై కూటమిపై రెచ్చిపోయిన భూమన | Asianet Telugu
15:52మంగళగిరిలో తల్లికి వందనం లబ్ధిదారులతో లోకేష్ ముఖాముఖి.. ఏమన్నారంటే? | Nara Lokesh Latest News
27:40మంగళగిరిలో ఇళ్లపట్టాల పంపిణి | Nara Lokesh mangalagiri Tour | Asianet Telugu
10:21అచ్చం అన్నగారిలా : Nara Lokesh Speech At Mangalagiri | Asianet Telugu
03:41పవనన్న నాకు ఫోన్ చేసి ఒకేమాట చెప్పారు | Nara Lokesh Speech Today | Asianet Telugu
05:05ఆరోజు నా వల్ల చంద్రబాబు కూడా మాటలుపడ్డారు | Nara Lokesh Emotional Speech | Asianet Telugu
03:37Nara Lokesh Goosebumps Convoy Entry At Mangalagiri | Asianet Telugu
02:19Nara Lokesh Hilarious Comments : అచ్చం ఎన్టీఆర్ లా ఉన్నావు | Asianet News Telugu