ఈ నెల 11న హైదరాబాద్‌లో పర్యటించనున్న కేంద్ర మంత్రి అమిత్ షా..

By Sumanth KanukulaFirst Published Feb 9, 2023, 12:55 PM IST
Highlights

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ నెల 11 తెలంగాణలో పర్యటించనున్నారు.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ నెల 11 తెలంగాణలో పర్యటించనున్నారు. హైదరాబాద్‌లోని  జాతీయ పోలీసు అకాడమీలో జరిగే పాసింగ్ అవుట్ పరేడ్‌కు అమిత్  షా హాజరుకానున్నారు. అయితే అమిత్ షా తన పర్యటనలో భాగంగా బీజేపీకి సంబంధించిన పలు కార్యక్రమాల్లో కూడా పాల్గొననున్నారు. 
 

click me!