
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో హోలీ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్చందర్ రావు పాల్గొని విద్యార్థులతో కలిసి రంగుల హోలీ ఆడుతూ ఉత్సాహంగా సందడి చేశారు.