క్యాష్ లెస్ కు మారాలి

Published : Dec 06, 2016, 03:43 PM ISTUpdated : Mar 25, 2018, 11:45 PM IST
క్యాష్ లెస్ కు మారాలి

సారాంశం

ప్రజలకు సీఎం కేసీఆర్ సూచన

పెద్ద నోట్ల రద్దు సమస్యను అధిగమించేందుకు రాష్ట్రంలోని ప్రజలందరూ క్యాష్ లెస్ కు మారాలని సీఎం కేసీఆర్ సూచించారు.

 

నోట్ల రద్దు తర్వాత రాష్ట్రంలో ఆర్థికలావాదేవీలు తగ్గుముఖం పట్టాయని అభిప్రాయపడ్డారు.

ప్రజలకు బ్యాంకులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఐసీఐసీఐ బ్యాంకు అధికారులతో ఆయన సమావేశమయ్యారు.

 

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఆర్థిక లావాదేవీల సమస్యలను అధిగమించేందుకు డిజిటల్‌ విధానాన్ని తక్షణం అమలు చేయాలని సూచించారు.

 

నగదు రహిత లావాదేవీల కోసం అందరినీ సమాయత్తం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

PREV
click me!

Recommended Stories

Telangana: రూ. 7500 కోట్లతో భారీ ప్రాజెక్ట్.. తెలంగాణలో ఈ ప్రాంత రూపురేఖలు మారడం ఖాయం
పవన్..నీ భూటకపు నాటకాలు ఆపు కళ్యాణ్: ఎమ్మైల్సీ అద్దంకి దయాకర్ MLC Addanki Dayakar | Asianet Telugu