రోడ్డు ప్రమాదంలో వైసిపి నేత మృతి

Published : Sep 24, 2017, 11:32 PM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
రోడ్డు ప్రమాదంలో వైసిపి నేత మృతి

సారాంశం

హైదరాబాద్ సమీపంలోని  శంషాబాద్ వద్ద రోడ్డ ప్రమాదం

హైదరాబాద్ సమీపంలోని  శంషాబాద్‌ వద్ద  జరిగిన రోడ్డు ప్రమాదంలో గ్రేటర్ హైదరాబాద్ వైసిపి జనరల్ సెక్రటరీ మీర్జ ఆజం అలీ మృతి చెందాడు. మహబూబ్‌నగర్ నుంచి హైదరాబాద్ వస్తున్నపుడు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు రోడ్డుపై కారు అదుపు తప్పి కరెంటు స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మీర్జ ఆజం అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోస్టుమార్టం కోసం మీర్జ ఆజం మృతదేహాన్ని ఉస్మానియా​‍కు తరలించారు.

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu