తెలంగాణాకు ఆంధ్రా విద్యత్ సరఫరా బంద్ , లేఖ

Published : Jun 06, 2017, 09:42 AM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
తెలంగాణాకు ఆంధ్రా విద్యత్ సరఫరా బంద్ , లేఖ

సారాంశం

తెలంగాణకు నేటి నుంచి ఏపీ కరెంట్ సరఫరా బంద్ కానుంది. ఇంతవరకు ఉన్న  బకాయిలు చెల్లిస్తేనే విద్యుత్ సరఫరా పునరుద్ధరణ జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ స్పష్టం చేసిందని అధికార వర్గాలు తెలిపాయి.  ఈ మేరకు ఎపి  తెలంగాణకు ఒక లేఖ రాసింది.

తెలంగాణకు నేటి నుంచి ఏపీ కరెంట్ సరఫరా బంద్ కానుంది. ఇంతవరకు ఉన్న  బకాయిలు చెల్లిస్తేనే విద్యుత్ సరఫరా పునరుద్ధరణ జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ స్పష్టం చేసిందని అధికార వర్గాలు తెలిపాయి.  ఈ మేరకు ఎపి  తెలంగాణకు ఒక లేఖ రాసింది.ఈ  లేఖ ప్రకారం  తెలంగాణా సుమారు రు.4,449 కోట్ల బకాయిఉంది. ఈ మొత్తాన్ని  వెంటనే చెల్లించాలని లేఖలో ఏపీ ప్రభుత్వం కోరింది.  పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu
Iran Israel War: తెలుగు రాష్ట్రాల్లో గుడ్ల ధరలు ఎంతో తెలుసా? | Eggs, Chicken Price | Asianet Telugu