తెలంగాణాకు ఆంధ్రా విద్యత్ సరఫరా బంద్ , లేఖ

First Published Jun 6, 2017, 9:42 AM IST
Highlights

తెలంగాణకు నేటి నుంచి ఏపీ కరెంట్ సరఫరా బంద్ కానుంది. ఇంతవరకు ఉన్న  బకాయిలు చెల్లిస్తేనే విద్యుత్ సరఫరా పునరుద్ధరణ జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ స్పష్టం చేసిందని అధికార వర్గాలు తెలిపాయి.  ఈ మేరకు ఎపి  తెలంగాణకు ఒక లేఖ రాసింది.

తెలంగాణకు నేటి నుంచి ఏపీ కరెంట్ సరఫరా బంద్ కానుంది. ఇంతవరకు ఉన్న  బకాయిలు చెల్లిస్తేనే విద్యుత్ సరఫరా పునరుద్ధరణ జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ స్పష్టం చేసిందని అధికార వర్గాలు తెలిపాయి.  ఈ మేరకు ఎపి  తెలంగాణకు ఒక లేఖ రాసింది.ఈ  లేఖ ప్రకారం  తెలంగాణా సుమారు రు.4,449 కోట్ల బకాయిఉంది. ఈ మొత్తాన్ని  వెంటనే చెల్లించాలని లేఖలో ఏపీ ప్రభుత్వం కోరింది.  పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

click me!