రాజ్యసభకు పీటీ ఉషా, ఇళయరాజా, విజయేంద్ర ప్రసాద్

Siva Kodati |  
Published : Jul 06, 2022, 08:24 PM ISTUpdated : Jul 06, 2022, 08:49 PM IST
రాజ్యసభకు పీటీ ఉషా, ఇళయరాజా, విజయేంద్ర ప్రసాద్

సారాంశం

పరుగుల రాణి పీటీ ఉష, సంగీత దర్శకుడు ఇళయ రాజా, ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్‌లను కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు నామినేట్ చేసింది  

పరుగుల రాణి పీటీ ఉష, సంగీత దర్శకుడు ఇళయ రాజా, ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్‌, కర్ణాటకకు చెందిన వీరేంద్ర హెగ్డేలను కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు నామినేట్ చేసింది. రాష్ట్రపతి కోటాలో వీరిని రాజ్యసభకు నామినేట్ చేసింది కేంద్ర ప్రభుత్వం. రాజ్యసభకు నామినేట్ అయిన వీరిని ప్రధాని నరేంద్ర మోడీ అభినందిస్తూ ట్వీట్ చేశారు. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

TTV Dhinakaran Meets Governor: మా MLA లను విజయ్ కొంటున్నాడుగవర్నర్ కు AMMK ఫిర్యాదు | Asianet Telugu
Vijay Meets Governor Arlekar: ప్రభుత్వ ఏర్పాటుకు మూడోసారి గవర్నర్ ను కలిసిన విజయ్| Asianet Telugu