స్కార్పియో వాహనంలో 18 ప్రయాణం: ఇంటర్నెట్‌లో వైరలైన వీడియో

Published : Mar 06, 2024, 10:57 AM ISTUpdated : Mar 06, 2024, 11:04 AM IST
స్కార్పియో వాహనంలో 18 ప్రయాణం: ఇంటర్నెట్‌లో వైరలైన వీడియో

సారాంశం

ఒక వాహనంలో  18 మంది ప్రయాణించిన వీడియో ఒకటి  సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 


న్యూఢిల్లీ:  మహింద్రా స్కార్పియో వాహనంలో 18 మంది ప్రయాణించిన వీడియో  ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.  ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేసిన  వెంటనే  వందలాది మంది ఈ వీడియోను వీక్షించారు.  ఈ నెల  4న  ఓ నెటిజన్ సోషల్ మీడియాలో  ఈ వీడియోను పోస్టు చేశారు.

also read:మలివిడత జాబితా: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కసరత్తు

స్కార్పియో వాహనం నుండి  ప్రయాణీకులు దిగుతున్న సమయంలో  వాహనంలో ఎంతమంది ప్రయాణించారో  లెక్కించడం కన్పిస్తుంది.  వాహనంలో  మొత్తం 18 మంది  ప్రయాణించినట్టుగా ఈ వీడియోలో కన్పిస్తుంది. 18 మంది ఒకే వాహనంలో ప్రయాణించడంపై అందరూ నవ్వుకున్నారు.ఓ ఫంక్షన్ కు  ఈ స్కార్పియో వాహనంలో వీరంతా  ప్రయాణించారు.

also read:కాంగ్రెస్ వైపు కోనప్ప చూపు: బీఆర్ఎస్ కు షాకిస్తారా?

 

ఈ వీడియో ఆన్‌లైన్ లో పోస్టు చేసిన వెంటనే  76 వేలకు పైగా మంది వీక్షించారు.  ఈ వీడియోను షేర్ చేశారు. లైక్ చేశారు.  ఈ వీడియోపై నెటిజన్లు ఎమోజీలతో  నింపారు. భారతదేశంలో ఏదైనా సాధ్యమేనని ఒకరు వ్యాఖ్యానించారు.  భారత దేశం ప్రారంభకులకు కాదు అని మరొక నెటిజన్ పేర్కొన్నారు.


 

PREV
click me!

Recommended Stories

వందేమాతర గేయాన్ని సోనియా గాంధీ అడ్డుకున్నారా.? పంద్రాగ‌స్టు రోజు అస‌లేం జ‌రిగింది.?
అమర వీరులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘన నివాళి |Droupadi Murmu Pays Homage at National War Memorial