దీన్ దయాళ్ ఉపాధ్యాయ దార్శనికత మా ప్రభుత్వానికి స్ఫూర్తినిచ్చింది: ప్రధాని మోడీ

Published : Feb 11, 2023, 02:09 PM ISTUpdated : Feb 11, 2023, 02:12 PM IST
దీన్ దయాళ్ ఉపాధ్యాయ దార్శనికత మా ప్రభుత్వానికి స్ఫూర్తినిచ్చింది: ప్రధాని మోడీ

సారాంశం

New Delhi: దీన్ దయాళ్ ఉపాధ్యాయ దార్శనికత మా ప్రభుత్వానికి స్ఫూర్తినిచ్చిందని ప్రధాని నరంద్ర మోడీ అన్నారు. అంత్యోదయ, సమగ్ర మానవతావాదం అనే ఉపాధ్యాయ దార్శనికత తమ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు ప్రేరణ అని ప్రధాని మోడీ కొనియాడారు.  

PM Narendra Modi: దీన్ దయాళ్ ఉపాధ్యాయ దార్శనికత మా ప్రభుత్వానికి స్ఫూర్తినిచ్చిందని ప్రధాని నరంద్ర మోడీ అన్నారు. అంత్యోదయ, సమగ్ర మానవతావాదం అనే ఉపాధ్యాయ దార్శనికత తమ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు ప్రేరణ అని ప్రధాని మోడీ కొనియాడారు.

అధికార బీజేపీ కీలక సిద్ధాంతకర్త దీన్ దయాళ్ ఉపాధ్యాయ 55వ వర్ధంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆయనకు నివాళులు అర్పించారు.

ఆరెస్సెస్ కార్యకర్త అయిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ భారతీయ జనసంఘ్ వ్యవస్థాపక నాయకుల్లో ఒకరు, తరువాత బిజెపిలోకి మారారు. 1968 లో దోపిడీ ప్రయత్నంలో రైలు ప్రయాణంలో అనుమానాస్పద స్థితిలో మరణించినప్పుడు దాని అధ్యక్షుడిగా ఉన్నారు.

 

అంత్యోదయ, సమగ్ర మానవతావాదం అనే ఉపాధ్యాయ దార్శనికత తమ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు ప్రేరణ అని ప్రధాని మోడీ కొనియాడారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Ram Mohan Naidu Speech | Tuticorin Airport Renamed as Thoothukudi Airport | Asianet News Telugu
Rammohan Naidu Launches Amazon Air First Cargo Flight from Delhi to Guwahati | Asianet News Telugu