కత్తెర లేదని రిబ్బన్ మీద అలిగిన బిజేపి సీనియర్ నేత (వీడియో)

Published : Feb 22, 2018, 06:45 PM ISTUpdated : Mar 25, 2018, 11:48 PM IST
కత్తెర లేదని రిబ్బన్ మీద అలిగిన బిజేపి సీనియర్ నేత (వీడియో)

సారాంశం

అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన మురళీ మనోహర్ జోషి ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆగ్రహం

బిజెపి సీనియర్ నాయకుడు మురళీ మనోహర్ జోషి ఇవాళ ఓ ప్రభుత్వ కార్యక్రమంలో ఆగ్రహంతో ఊగిపోయారు. కాన్పూర్ జిల్లా కలెక్టరేట్ లో నూతనంగా ఏర్పాటు చేసిన సోలార్ లైట్ ప్యానెల్స్ ని ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అధికారులు రిబ్బన్ కట్ చేయడానికి కత్తెర కూడా ఉంచలేదు. దీంతో ఆగ్రహానికి గురైన ఆయన రిబ్బన్ ను చేతితో తెంచేసి ఆగ్రహంతో ఊగిపోయారు. అధికారుల ఏర్పాట్లపై అసంతృప్తితో ఆయన అక్కడినుండి వెళ్లిపోయారు.  

వీడియో

 

PREV
click me!

Recommended Stories

పెద్దపులి, ఎలుగుబంటి ప్రెండ్లీ ఫైటింగ్ (వీడియో)
సినీ నటి, ఎమ్మెల్యే రోజా బ్యాటింగ్ (వీడియో)