శిల్పా శెట్టి ఏరోజూ అల్పాహారాన్ని మిస్ చేసుకోరట. అల్పాహారం కచ్చితంగా తీసుకుంటారు. ఆపిల్, మ్యాంగో, బాదం పాలు లాంటివి కాకుండా... గంజి, ఉడికించిన కోడిగుడ్లను ఆమె అల్పాహారంగా తీసుకుంటారట. ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే.. మీ మెదడు, శరీరం సరిగా పనిచేయదట. దాని వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కాబట్టటి.. కచ్చితంగా అల్పాహారం తీసుకోవాలని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.