జాన్వీ బ్యూటీ సీక్రెట్.. బ్రేక్ ఫాస్ట్ లో మిగిలిన పండ్లతో మసాజ్..!

First Published Mar 10, 2021, 12:10 PM IST

శ్రీదేవి అందమంతా జాన్వీకి వచ్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి అంత అందం ఉన్న జాన్వీ.. తన స్కిన్ కేర్ కోసం ఏమీ చేయదు అనుకుంటే మాత్రం మీరు పొరపడినట్లే. 

అతిలోక సుందరి శ్రీదేవి తనయ గా.. సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది జాన్వీ కపూర్. తల్లికి ఏమాత్రం తీసిపోని అందంతో ఆకట్టుకుంటూ వరస సినిమాలతో దూసుకుపోతోంది.
undefined
కాగా... కేవలం అందమే కాదు.. జాన్వీకి టాలెంట్ కూడా చాలా ఎక్కువ. అందుకే మూస పాత్రలతో కాకుండా.. నటనకు ఆస్కారం ఎక్కువగా ఉన్న.. విభిన్న కథలను ఎంపిక చేసుకొని ఆమె తన సత్తా చాటుతున్నారు.
undefined
శ్రీదేవి అందమంతా జాన్వీకి వచ్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి అంత అందం ఉన్న జాన్వీ.. తన స్కిన్ కేర్ కోసం ఏమీ చేయదు అనుకుంటే మాత్రం మీరు పొరపడినట్లే. ఎంత అందం ఉన్నా.. దానిపై కేర్ తీసుకోకుంటా నష్టమే జరుగుతుంది.
undefined
అందుకే జాన్వీ కపూర్.. తన అందం విషయంలో.. స్కిన్ కేర్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. మరి ఆమె తీసుకునే జాగ్రత్తలేంటో మనమూ తెలుసుకొని.. ఫాలో అయిపోదామా..
undefined
తన చర్మం అందంగా ఉండటానికి ఆమె ప్రతిరోజూ ఎక్కువ నీరు తాగుతుంటారట. దాని వల్ల శరీరం డీ హైడ్రేట్ కాకుండా తేమగా ఉండేలా చేస్తుంది.
undefined
అందరం పండ్లు తింటూనే ఉంటాం. కాగా.. ఆ పండ్లలో చిన్న ముక్కను ముఖానికి రద్దుకోవడం వల్ల సహజమైన సౌందర్యం మీకు లభిస్తుంది అంటూ జాన్వీ చెబుతోంది.
undefined
ఎక్కువగా ఓట్ మీల్ ని ఆమె తన ముఖానికి అప్లై చేస్తూ ఉంటారట. దాని వల్ల ముఖం తాజాగా.. అందంగా మెరుస్తూ కనిపిస్తుందని జాన్వీ వివరిస్తోంది.
undefined
click me!