పీరియడ్స్ దగ్గరకు వస్తే చాలు, చాలా మంది మహిళల్లో ఆందోళన మొదలౌతుంది. రుతుస్రావం సమయంలో కడుపు నొప్పి, వేదన, తిమ్మిరి, మలబద్ధకం, మానసిక కల్లోలం, తలనొప్పి, పాదాల నొప్పి వంటి వివిధ చికాకులు ఉంటాయి. ఈ చిరాకులు తగ్గాలంటే... అందుకోసం మనం తినే ఆహారంపై దృష్టి పెట్టాలి. పీరియడ్స్ రోజుల్లో ఈ ఆహారాలు తినడం వల్ల మీరు కొంచెం రిలాక్స్గా ఉంటారు.