ముంబయి నగరంలో...
జూలై 31న ముంబైలో బంగారం ధర పది గ్రాములకు రూ.68,820కి చేరుకుంది. ఇక వెండి ధర విషయానికి వస్తే.. కేజీ వెండి ధర రూ.82,700 కి చేరుకుంది.
ఢిల్లీలో......
జూలై 31న ఢిల్లీలో పది గ్రాముల బంగారం ధర రూ.68,710 కాగా... వెండి ధర కేజీ రూ.82, 560కి చేరుకోవడం గమనార్హం.