మడమలు పగలడం వల్ల పాదాలు విపరీతంగా నొప్పి ఉంటాయి. ఈ పాదాల పగుళ్లు సర్వ సాధారణమైన సమస్య. కానీ చాలా మందికి ఉంటుంది. మడమలు బాగా పొడిబారడం వల్ల పగుళ్లు ఏర్పడతాయి. కొన్ని కొన్ని సార్లైతే ఈ పగుళ్ల నుంచి రక్తం కూడా కారుతుంటుంది. ఎక్కువ గంటలు నిలబడటం, ఊబకాయం, కొన్ని అనారోగ్య సమస్యలు, లేదా పాదాల సంరక్షణ సరిగ్గా లేకపోవడం వల్ల పాదాలు పగుళుతాయి. ఈ పగుళ్లను ఇంటి నుంచే ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.