ప్రధానంగా వయసు పెరిగే కొద్దీ మధుమేహం, మధుమేహం, కీళ్ల నొప్పులు వంటి అనేక సమస్యలు మొదలవుతాయి. కాబట్టి, వీటిని నివారించడానికి, ఆరోగ్యకరమైన జీవనశైలిని కలిగి ఉండటం , ఆరోగ్యకరమైన ఆహారాలు ఎక్కువగా తినడం చాలా ముఖ్యం. ముఖ్యంగా మహిళలు.. ఐదు పదులు దాటిన తర్వాత.. ఈ కింది ఫుడ్స్ ని తమ డైట్ లో తీసుకుంటే... 25ఏళ్ల పడుచులా చాలా స్ట్రాంగ్ గా తయారౌతారు. మరి.. ఎలాంటివి తినాలో ఇప్పుడు తెలుసుకుందాం...