ప్రతిరోజూ ముఖానికి మాయిశ్చరైజర్ లాగా రాసుకోవాలట. ఇలా రాయడం వల్ల.. మీ ముఖం చాలా మృదువుగా మారుతుంది. నెయ్యిలో ఉండే న్యూట్రియంట్స్.. మన చర్మాన్ని మృదువుగా మార్చడానికి సహాయపడతాయి. వాటితో పాటు... ముఖంపై వచ్చే బ్లాక్ హెడ్స్ తొలగించడానికీ, మొటిమల సమస్య తగ్గించడానికి, వయసు రిత్యా వచ్చే గీతలు కూడా పోతాయి. దాని వల్ల వయసు తగ్గి.. ఎక్కువ కాలం యవ్వనంగా కనపడతారు.