యోగా..
యోగా చేయడం వల్ల మనం ఆరోగ్యంగా ఉండొచ్చు.. ఎన్నో రకాల సమస్యలను తగ్గించుకోవచ్చని మనకు తెలుసు. అలాగే పీరియడ్ పెయిన్ ని కూడా.. యోగాతో తగ్గించవచ్చట. ప్రతిరోజూ యోగా చేయడం అలవాటు చేసుకుంటే.. ఈ నొప్పిని తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా.. గోముఖాసన, భుజంగాస, జను సీర్షాసన వంటి ఆసనాలు వేయాలి. ఇవి.. ప్రతినెలా పీరియడ్స్ కారణంగా వచ్చే నొప్పిని కంట్రోల్ చేస్తాయి.