న్యూఢిల్లీ, భారత దేశ రాజధాని. రోడ్లు విశాలంగా, శుభ్రంగా ఉన్నా.. ఇక్కడ కాలుష్యం ఎక్కువ. పాార్లమెంట్, కుతుబ్ మీనార్ లాంటి ఎన్నో చారిత్రక, సందర్శనీయ ప్రాంతాలున్నాయి. దేశ రాజధాని ప్రాంతం ఐటీ, కార్పొరేట్ సంస్థలకు నిలయం. ఆధునికంగా, పరిశుభ్రంగా ఉండే ఈ ప్రాంతాలు పాశ్చాత్య దేశాలను తలపిస్తుంటాయి.