బ్రాండ్ ఫైనాన్స్ రిపోర్టు ప్రకారం, 2025 నాటికి వివిధ జట్ల నికర విలువ (కోట్లలో) ఈ కింది విధంగా ఉంది:
• ముంబై ఇండియన్స్: రూ. 924 కోట్లు
• రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: రూ. 898 కోట్లు
• చెన్నై సూపర్ కింగ్స్: రూ. 795 కోట్లు
• కోల్కతా నైట్ రైడర్స్: రూ. 624 కోట్లు
• గుజరాత్ టైటాన్స్: రూ. 598 కోట్లు
• పంజాబ్ కింగ్స్: రూ. 564 కోట్లు
• లక్నో సూపర్ జెయింట్స్: రూ. 504 కోట్లు
• ఢిల్లీ క్యాపిటల్స్: రూ. 504 కోట్లు
• సన్రైజర్స్ హైదరాబాద్: రూ. 478 కోట్లు
• రాజస్థాన్ రాయల్స్: రూ. 453 కోట్లు
ఈ గణాంకాలను బట్టి చూస్తే, ముంబై ఇండియన్స్ అత్యంత విలువైన జట్టుగా అగ్రస్థానంలో కొనసాగుతుండగా, రాజస్థాన్ రాయల్స్ చివరి స్థానంలో నిలిచింది. రాబోయే 2026 మినీ వేలం, తదుపరి సీజన్ ప్రదర్శనలు ఈ బ్రాండ్ విలువలను ఎలా ప్రభావితం చేస్తాయో వేచి చూడాలి.