ఈ మ్యాచ్లో ఓడిన జట్టు సెమీస్ రేసు నుండి దాదాపు నిష్క్రమించినట్లే. దక్షిణాఫ్రికా ఇప్పటికే గ్రూప్-1 నుండి సెమీస్ బెర్త్ ఖరారు చేసుకోగా, భారత్ తన స్థానాన్ని పదిలం చేసుకోవాలంటే ఈ మ్యాచ్ భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది.
భారత్ ప్లేయింగ్-11:
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సంజూ శాంసన్ (కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.
జింబాబ్వే ప్లేయింగ్-11:
సికిందర్ రజా (కెప్టెన్), తడివానాశే మారుమణి, బ్రియన్ బెన్నెట్, డియోన్ మ్యైర్స్, ర్యాన్ బర్ల్, టోనీ మున్యోంగా, తాషింగ ముసెకివా, బ్రాడ్ ఎవాన్స్, టినోటెండా మాపోసా, బ్లెస్సింగ్ ముజరబానీ, రిచర్డ్ నగరావా.