బెన్ ఆస్టిన్ మరణంపై ఆస్ట్రేలియా అంతటా క్రికెట్ సంఘాలు, ఆటగాళ్లు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో సంతాప సందేశాలు వెల్లువెత్తాయి. అంతర్జాతీయ మహిళల ప్రపంచకప్ 2025 సెమీఫైనల్ మ్యాచ్లోనూ భారత్, ఆస్ట్రేలియా మహిళా జట్లు నల్ల బాండ్లు ధరించి బెన్ ఆస్టిన్కు సంతాపం తెలిపాయి.
మ్యాచ్కు ముందు ఒక నిమిషం మౌనం
మెల్బోర్న్లోని ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు, రెండు జట్లు, ప్రేక్షకులు మొత్తం ఒక నిమిషం మౌనం పాటించి బెన్ ఆస్టిన్ కు నివాళి ఇచ్చారు.
కాగా, ఆస్ట్రేలియా జట్టులో జోష్ ఫిలిప్పే స్థానంలో మాథ్యూ షార్ట్ జట్టులోకి వచ్చాడు. భారత జట్టు మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు.