భారతదేశంలో ఇప్పటివరకు 13 మంది ఉపరాష్ట్రపతులు పనిచేశారు. మొదటి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్, 1952 మే 13న ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన రెండు టర్మ్లు పూర్తి చేశారు. ఆ తర్వాత పలు ప్రముఖులు ఈ పదవిని అలంకరించారు. వారి జాబితా..
* సర్వేపల్లి రాధాకృష్ణన్ (1952–1962)
* జాకీర్ హుస్సేన్ (1962–1967)
* వి.వి. గిరి (1967–1969)
* గోపాల్ స్వరూప్ పాఠక్ (1969–1974)
* బి.డి. జట్టి (1974–1979)
* మొహమ్మద్ హిదయతుల్లా (1979–1984)
* ఆర్. వెంకటరామన్ (1984–1987)
* శంకర్ దయాళ్ శర్మ (1987–1992)
* కె.ఆర్. నారాయణన్ (1992–1997)
* క్రిషన్ కాంత్ (1997–2002)
* భైరాన్ సింగ్ షెకావత్ (2002–2007)
* మొహమ్మద్ హమీద్ అన్సారీ (2007–2017)
* ఎం. వెంకయ్య నాయుడు (2017–2022)
* జగదీప్ ధంఖర్ (2022–2005లో రాజీనామా)