6. బహవల్పూర్లో జైష్-ఎ-మొహమ్మద్ స్థావరం ధ్వంసం.
7. అమెరికా, బ్రిటన్, సౌదీ అరేబియా, యూఏఈ, రష్యా వంటి దేశాలకు భారత్ సమాచారం అందించింది.
8. దాడుల తర్వాత ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ అమెరికా ఎన్ఎస్ఏ, విదేశాంగ మంత్రితో మాట్లాడారు.
9. పాకిస్తాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ ధార్ భారత్ దాడిని ఖండించారు.
10. శ్రీనగర్, జమ్మూ, అమృత్సర్, లేహ్, చండీగఢ్, ధర్మశాల విమానాశ్రయాల నుంచి విమాన సర్వీసులు రద్దు.