రైల్వే నిబంధనల ఉల్లంఘనకు జరిమానాలు
కన్ఫర్మ్ టికెట్ లేకుండా ఏసీ, స్లీపర్ బోగీల్లో ప్రయాణించడానికి వీల్లేదు. నిబంధనలు ఉల్లంఘిస్తే, స్లీపర్ కి 250 రూపాయలు, ఏసీకి 440 రూపాయల జరిమానాతో పాటు ప్రయాణించిన దూరానికి ఛార్జీలు చెల్లించాలి. అలాగే, జరిమానాతో పాటు ఇతర చర్యలు కూడా తీసుకుంటామని భారతీయ రైల్వే హెచ్చరించింది.