ప్రారంభంలో సందేహించిన హర్దీప్ గంభీర్ వంటి ఫౌండర్లు ఇప్పుడు బెంగళూరునే తమ నిలయం చేసుకున్నారు. ఇక్కడ కలుసుకునే డ్రీమర్లు, క్రియేటర్లు, డిజ్రప్టర్లతో ఆయన ఇప్పుడుఅభిమానిగా మారిపోయారు. ప్రత్యేకించి ఏఐ రంగం (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వేగంగా ఎదుగుతోంది. Sarvam AI, KOGO OS, Krutrim AI, Karya AI లాంటి స్టార్టప్లు పల్లెటూర్లపై దృష్టి పెట్టిన వినూత్న సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నాయి.