తలనొప్పితో బాధపడేవారు ఈ రోజుల్లో చాలా మందే ఉన్నారు. గంటల తరబడి కంప్యూటర్, ల్యాప్ టాప్ స్క్రీన్ల ముందు పనిచేయడం, జ్వరం, జలుబు, అలసట వంటి కారణాల వల్ల తలనొప్పి వస్తుంది. ఇక ఈ తలనొప్పిని వదిలించుకోవడానికి మందుబిల్లలను మింగుతుంటారు. ఎప్పుడు పడితే అప్పుడు తలనొప్పిని తగ్గించేందుకు మందు బిల్లలను వేసుకోవడం వల్ల మీ కాలెయం, మూత్ర పిండాల పై చెడు ప్రభావం పడుతుంది. అందుకే వీటిని వేసుకోకపోవడమే మంచిది. నిజానికి తలనొప్పిని వదిలించుకోవడానికి మెడిసిన్స్ నే యూజ్ చేయక్కర్లేదు. కొన్ని చిట్కాలతో తలనొప్పికి చెక్ పెట్టొచ్చు. అవేంటో తెలుసుకుందాం పదండి.