సత్తు
బియ్యం పిండి, గోధుమలు, పప్పు ధాన్యాలు, వేరుశెనగల మిశ్రమమే సత్తు. ఈ పిండిలో ఫోలిక్ యాసిడ్, విటమిన్లు, కాల్షియం, అమైనో ఆమ్లాలు వంటి ముఖ్యమైన ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇది రక్తం గడ్డకట్టడానికి, తిమ్మరి, కళ్ల కింద నల్లని వాలయాలను తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే జుట్టు రాలడాన్ని కూడా ఆపుతుందని నిపుణులు చెబుతున్నారు.