2050లో ఇండియాలో వృద్ధుల సంఖ్య దేశం మొత్తం జనాభాలో 20% అవుతుంది. ఈ నేపథ్యంలో వాళ్లకి ఆసరాగా నిలవడానికి ఇండియాలో పెన్షన్ స్కీమ్ అమలు చేయడం గవర్నమెంట్ కు చాలా ముఖ్యం అని నిపుణులు అంటున్నారు. అమెరికా, యూరప్, చైనా, కెనడా, రష్యా తదితర దేశాల్లో ఇలాంటి పథకాలు అమల్లో ఉన్నాయి.