తెల్ల పిండి తో చేసిన ఆహారాలు: తెల్లగా ఉండే పిండి ఎక్కువగా ప్రాసెస్ చేయబడి ఉంటుంది. ప్రాసెస్ చేయబడిన పిండిలో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు వంటి పోషకాలు ఎక్కువ మొత్తంలో తగ్గిపోతాయి. వీటిని తినడం వల్ల మన రక్తంలో షుగర్ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోతాయి. White bread, పిస్తా, బిస్కెట్లు, పిజ్జా వంటి వాటిని ఎక్కువగా తినకపోవడమే మంచిది. వీటిని తింటే కాలెయ సమస్యలు వస్తాయి.