ఈ వ్యాధులున్న వారు కిడ్నీల ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.. లేదంటే..
First Published Dec 24, 2022, 2:02 PM ISTమధుమేహం, అధిక రక్తపోటుతో బాధపడేవారు కిడ్నీల ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ రెండు వ్యాధులు దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధికి, మూత్రపిండాల వైఫల్యానికి కారణమవుతాయి. డయాబెటీస్ ను నియంత్రించకపోతే.. రక్తంలో చక్కెర స్థాయిలు బాగా పెరిగిపోతాయి. దీనివల్ల మూత్రపిండాలు, ఇతర అవయవాలు దెబ్బతింటాయి.