కాశ్మీరీ ప్రజలు బాదం కూడా ఎక్కువగా వాడుతారు. ప్రోటీన్, విటమిన్ E తో పాటు మెగ్నీషియం, మాంగనీస్, రాగి, భాస్వరం కూడా ఉన్నాయి, ఇవి చర్మం, కణాలను లోపలి నుంచి బాగు చేస్తాయి. దీనిలో ఉండే విటమిన్ E ముఖం మీద మచ్చలు పోగొడుతుంది. బాదం రుబ్బి తేనెతో కలిపి చర్మానికి రాస్తే మచ్చలు పోతాయి.