వయసు పెరిగే కొద్దీ లేనిపోని రోగాలు చుట్టుకుంటాయి. ఒత్తిడి, మధుమేహం, గుండెజబ్బులు రావడం ఈ రోజుల్లో సర్వసాధారణం అయిపోయింది. వీటికి తోడు మూత్రపిండాల సమస్యలను ఫేస్ చేస్తున్నవాళ్లు కూడా ఎక్కువగానే ఉన్నారు. ఇందులో కిడ్నీస్టోన్స్ తో బాధపడేవారి సంఖ్య రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతోంది. కిడ్నీ స్టోన్స్ వల్ల విపరీతమైన నొప్పి పుడుతుంది. అందుకే వీటిని కరిగించుకోవడానికి చాలా మంది ట్యాబ్లెట్లను వేసుకుంటుంటారు. అయితే కొన్ని యోగా భంగిమలు కూడా కిడ్నీ స్టోన్స్ ను కరిగిస్తాయి. అలాగే మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..