భారతదేశంలో ఎక్కువ మంది ఇష్టంగా తినే పండ్లలో నారింజ పండ్లు ఒకటి. ఇవి చవకగా లభిస్తాయి. వీటిని సీజన్లతో సంబంధం లేకుండా తినొచ్చు. ఎందుకంటే ఈ పండ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. నారింజల్లో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, భాస్వరం వంటి పోషకాలు ఉంటాయి. ఇవన్నీ మన శరీరాలకు ఎన్నో విధాలా మేలు చేస్తాయి. ఈ పండును తింటే రోగాలతో పోరాడటానికి మన ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఈ పండ్ల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నా.. కొంతమంది మాత్రం అస్సలు తినకూడదు. ఎవరెవరంటే..