కాలాలు మారుతూ ఉంటాయి. కాలాలతో పాటుగా ఎన్నో రకాల రోగాలు కూడా వస్తుంటాయి. అందుకే కాలాలకు తగ్గట్టు మన ఆహారాలను కూడా మార్చుకోవాలి. ముందే ఇది చలికాలం. ఈ కాలంలో మన ఒంట్లో వేడి తగ్గకుండా చూసుకోవాలి. ఇందుకోసం వేడిని పెంచే ఆహారాలను తినాల్సి ఉంటుంది. సాధారణంగా శీతాకాలంలో ఆకు కూరలు, క్యారెట్లు, పెసరపప్పు పుడ్డింగ్, రబ్డీ, మొక్కజొన్న రొట్టెలు మొదలైన ఆహారాలను ఎక్కువగా తింటుంటారు. ఇవి రుచిగా ఉండటమే కాదు.. మన శరీరంలో వేడి తగ్గకుండా కూడా చూస్తాయి. ఇంతకీ ఈ సీజన్ లో ఎలాంటి ఆహారాలను తినాలో తెలుసుకుందాం పదండి.