బహిష్టు సమయంలో
40 సంవత్సరాల వయస్సు దాటిన ఆడవారిలో రుతుస్రావం ఆగిపోయే అవకాశం ఉంది. కొంతమంది మహిళలకు 40 ఏడ్ల వయసులో రుతివిరతి వస్తే.. మరికొంతమంది ఆడవారికి 50 సంవత్సరాల వయస్సు తర్వాత కూడా పీరియడ్స్ అవుతూనే ఉంటాయి. మహిళకు 40 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉండి.. శీతాకాలంలో కూడా చెమట పట్టినట్టైతే ఆమెకు రుతువిరతి ప్రారంభమైందని అర్థం. హార్మోన్ల హెచ్చుతగ్గుల వల్లే ఇలా చెమట పడుతుంది.
ఊబకాయం
ఊబకాయం ఉన్నవారికి కూడా చెమట ఎక్కువగా పడుతుంది. ఊబకాయులకు శీతాకాలంలో కూడా చెమట పడుతుంది.