భోజనం తర్వాత ఒక యాలకును నమిలితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. గ్యాస్, కడుపు ఉబ్బరం, అసిడిటీ, గుండెల్లో మంట, అజీర్తి లాంటి సమస్యలను పరిష్కరించడానికి యాలకులు ఎంతో సహకరిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి కూడా భోజనం తర్వాత యాలకులు తినడం అన్నిరకాలుగా కలిసివస్తుంది.