గ్యాస్, ఎసిడిటీ సమస్యలు తగ్గుతాయి..
నేల మీద కూర్చొని తింటే జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. అంతేకాదు ఇది గ్యాస్, ఎసిడిటీ సమస్యను కూడా తగ్గించడానికి సహాయపడుతుంది. అంతేకాదు రక్తప్రసరణ కూడా పెరుగుతుంది. ముఖ్యంగా నేలమీద కూర్చొని తింటే శరీర బరువు పెరిగే ప్రమాదమే ఉండదు. ఊబకాయం కూడా తగ్గుతుంది.