పాకిస్తాన్లో చికెన్ కిలో రూ.800
పాకిస్తాన్లో ద్రవ్యోల్బణం అత్యధిక స్థాయిలో ఉంది. బియ్యం కిలో రూ.340, గుడ్లు డజను రూ.332, పాలు లీటరు రూ.224, టమాటా కిలో రూ.150, ఆపిల్ కిలో రూ.288, చికెన్ కిలో రూ.800, బంగాళాదుంప కిలో రూ.105, ఉల్లిపాయ కిలో రూ.145కి అమ్ముడవుతున్నాయి.