అనుమతి కోసం కేంద్ర ప్రభుత్వంతో ప్రయత్నాలు
2022 సెప్టెంబరులో, టికెట్ ధరలు పెంపు అవసరం ఉన్నందున, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం విజ్ఞప్తితో Fare Fixation Committee (FFC)ను కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నగరంలో ప్రజాభిప్రాయ సేకరణ చేసి, తదనంతరం కేంద్రానికి నివేదిక సమర్పించింది. కానీ 2023లో రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం ప్రారంభం కావడంతో ఈ వ్యవహారం తాత్కాలికంగా నిలిచిపోయింది.