టీ తాగిన వెంటనే నీరు తాగడం వల్ల మీ జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావం పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే ఈ సమయంలో మీకు విరేచనాలు కూడా అవ్వొచ్చు. అలాగే గ్యాస్, ఎసిడిటీ, టోర్షన్ వంటి సమస్యలు కూడా వస్తాయి. అందుకే టీ తాగిన తర్వాత నీళ్లను పొరపాటున కూడా తాగకూడదు. నీళ్లను టీ తాగడానికంటే ముందే తాగాలి.