అంతేకాదు కొన్ని సందర్భాలలో డీహైడ్రేషన్ కూడా తలనొప్పికి కారణం అవుతుందని చెబుతున్నారు వైద్యులు. అందుకే శరీరానికి కావలసిన నీటిని తప్పనిసరిగా తాగాలి. రోజుకి కనీసం నాలుగు నుంచి ఐదు లీటర్ల నీరు తాగటం ఒంటికి మంచిది. అలాగే అరటిపండు, పైనాపిల్ జ్యూస్ కలిపి తాగడం వలన కూడా తలనొప్పి కంట్రోల్ అవుతుంది.