అలాగే బియ్యప్పిండిని కూడా వేసి వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పల్లీలు, పుట్నాలు మిక్సీ జార్ లో వేసి గ్రైండ్ (Grind) చేసుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నెలో బియ్యప్పిండి, ఎండు కొబ్బరి తురుము, పుట్నాల పప్పు పొడి, పల్లీలపొడి, నువ్వులు, యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి (Mix well).