తయారీ విధానం.. రెండు కప్పుల గోధుమపిండి, ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ నూనె, కొన్ని వేడినీళ్లు అన్నీ ఒక గిన్నెలో వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఆ మిశ్రమంలో మరల ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి బాగా కలిపి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బాణీలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఎర్రని ఎండుమిరపకాయలను వేసి బాగా వేయించుకోవాలి.