మొటిమల వల్ల వచ్చిన మచ్చలు తగ్గించడానికి ఒక కప్పులో 1స్పూన్ పెరుగు (Curd),1స్పూన్ నిమ్మరసం (Lemon) తీసుకుని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మచ్చలపైన అప్లై చేసుకోవాలి. అప్లై చేసిన 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. ఇలా 15 రోజులపాటు చేస్తే మచ్చలు తగ్గుతాయి.